అప్పుల బాధనుండి బయటపడాలంటే 5 బుధవారాలు ఇలా చెయ్యండి చాలు..!



ఎంత కష్టపడ్డా..రూపాయి మిగలట్లేదా? ఎప్పటికప్పుడు కొత్త అప్పులు అవుతున్నాాయా? సంపాదించింది మొత్తం మన చేతికి రాకుండా పోతుందా? అయితే మేము చెప్పిన ఓ వారం రోజులు చేస్తే చాలు….మీ సంపాదన మీ చేతిల్లోనే ఉండడమే కాదు మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు సిద్దిస్తాయి . ఇది పూరాతాన కాలం నుండి వస్తున్న ఓ నమ్మకం. తప్పనిసరిగా నమ్మాలని ఏం లేదు…నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం.

* ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండలను పారుతున్న నీటిలో వదిలేయండి. ఇలా ఆరు వారాల పాటు చేస్తే చాలు. మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలే.
* దీపావళికి సరిగ్గా 44 రోజుల ముందు ఓ పీచు తీసిన ఓ కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి…మనస్పూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి…నీటిలో జారవిడవండి. మీరు అనుకున్న కోరిక తీరుతుంది.

* ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి అందులోకి చూడండి? విష్ణు, మహాలక్ష్మి ల అనుగ్రహం మీకు లభిస్తుంది.
* ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండలను ముద్దా కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేయండి. ఇలా ఆరు వారాల పాటు చేస్తే చాలు.
* ఓ పీచు తీసిన ఓ కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి.మనస్పూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి నీటిలో జారవిడవండి. మీరు అనుకున్న కోరిక తీరుతుంది.
* పసుపు వత్తులతో 5 గురువారాలు ఆవునేయ్యితో లక్ష్మి దేవి వద్ద దీపం పెట్టి కనకధార స్తోత్రాన్ని పటించండి.
* చీమలకు చక్కర వేస్తుండండి.
ఇలా చేసి చూడండి…మీ సంపాధన లో స్థిరత్వం రావడమే కాదు, మీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.అప్పుల బాధ తీరుతుంది.

No comments

Powered by Blogger.